అజ్ఞాతాన్ని వీడి, జనజీవన స్రవంతిలోకి 64 మంది మావోయిస్టులు

Madupa Santhosh CEO
 పోలీస్ హెడ్ క్వార్టర్స్ కొత్తగూడెం లో ఆపరేషన్ చేయుత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపి చంద్రశేఖర్ రెడ్డి  ఎదుట లొంగిపోయిన 64 మంది మావోయిస్టు దళ సభ్యులు.భద్రాద్రి కొత్తగూడెం : అక్షరతెలంగాణ : 
లొంగిపోయిన మావోయిస్టులు బీజాపూర్ జిల్లా, సుఖ్మ జిల్లాల సభ్యులు మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకి, గత మూడు నెలల్లో 122 మంది మావోయిస్టు సభ్యుల లొంగుబాటు.అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి.ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తాం..
16 మంది మహిళలు, 64 మంది పురుషులు 
లొంగిపోయిన మావోయిస్టులలో ఒకరు ఎసిఎం మెంబర్ లొంగిపోయిన 64 మందికి 25వేల నగదు బహుకరణ  జిల్లా ఎస్పి రోహిత్ రాజ్, జిల్లా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 
Comments